Andhra Pradesh Govt: 11 జిల్లాలకు కొత్త జేసీలు

రాష్ట్రంలోని 11 జిల్లాలకు ప్రభుత్వం కొత్త జాయింట్‌ కలెక్టర్లను నియమించింది. ఈ జాబితాలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి.

Andhra Pradesh Govt: 11 జిల్లాలకు కొత్త జేసీలు
రాష్ట్రంలోని 11 జిల్లాలకు ప్రభుత్వం కొత్త జాయింట్‌ కలెక్టర్లను నియమించింది. ఈ జాబితాలో కొత్తగా ఏర్పడిన మార్కాపురం, పోలవరం జిల్లాలు ఉన్నాయి.