AP News: చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు

AP News: గ్రామానికి వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి వీరికి బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. బ్రాహ్మణ పల్లె, మద్దూరు గ్రామాల మధ్య వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుర్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు..

AP News: చర్చిలో ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు
AP News: గ్రామానికి వెళుతున్న సమయంలో ఓ వ్యక్తి వీరికి బైక్ పై లిఫ్ట్ ఇచ్చాడు. బ్రాహ్మణ పల్లె, మద్దూరు గ్రామాల మధ్య వెళ్తుండగా వెనకనుంచి వస్తున్న టిప్పర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తల్లి కూతుర్లు తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందారు..