రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటలను పెంచనున్నారు. ఆ దిశగా వైద్యారోగ్య కార్యాచరణను సిద్ధం చేసింది. తులసి, ఆమ్లాతో పాటు ఇతర ఔషధ మొక్కలను వీటిల్లో పెంచుతారు. ఆస్పత్రుల్లో చేరే రోగులు… ఈ తోటల్లో సేదదీరే విధంగా కూడా ఏర్పాట్లు చేయనున్నారు.
రాష్ట్రంలోని ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో ఔషధ మొక్కల తోటలను పెంచనున్నారు. ఆ దిశగా వైద్యారోగ్య కార్యాచరణను సిద్ధం చేసింది. తులసి, ఆమ్లాతో పాటు ఇతర ఔషధ మొక్కలను వీటిల్లో పెంచుతారు. ఆస్పత్రుల్లో చేరే రోగులు… ఈ తోటల్లో సేదదీరే విధంగా కూడా ఏర్పాట్లు చేయనున్నారు.