Chandrababu Naidu In Vijayawada Utsav: వాళ్లంతా.. మూడేళ్లలో రాజధాని అమరావతికి తిరిగి వస్తారు: సీఎం చంద్రబాబు
Chandrababu Naidu In Vijayawada Utsav: వాళ్లంతా.. మూడేళ్లలో రాజధాని అమరావతికి తిరిగి వస్తారు: సీఎం చంద్రబాబు
విజయవాడ ఉత్సవ్ ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ట్రాక్లో పెట్టామని ప్రకటించారు. రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.
విజయవాడ ఉత్సవ్ ముగింపు సభలో సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజధాని అమరావతిని ట్రాక్లో పెట్టామని ప్రకటించారు. రాజధాని నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు.