టీడీపీ ఎంపీలకు కేంద్రంలో కీలక పదవులు.. వైసీపీ ఎంపీలకు కూడా, ఆ ముగ్గురికి రెండు పదవులు
టీడీపీ ఎంపీలకు కేంద్రంలో కీలక పదవులు.. వైసీపీ ఎంపీలకు కూడా, ఆ ముగ్గురికి రెండు పదవులు
Ap Mps In Parliamentary Committees: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్వ్యవస్థీకరించారు. ఈ పునర్వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలకు కేంద్రంలో కీలక పదవులు దక్కాయి. వాణిజ్యం, హోం, విద్య, పరిశ్రమలు, ఆర్థికం, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు వంటి పలు ముఖ్యమైన కమిటీలలో వారికి స్థానం కల్పించారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కేంద్ర స్థాయిలో గణనీయంగా పెంచుతూ, వారి పాత్రను బలోపేతం చేస్తుంది.
Ap Mps In Parliamentary Committees: లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటరీ స్థాయీ సంఘాలను పునర్వ్యవస్థీకరించారు. ఈ పునర్వ్యవస్థీకరణలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన పలువురు ఎంపీలకు కేంద్రంలో కీలక పదవులు దక్కాయి. వాణిజ్యం, హోం, విద్య, పరిశ్రమలు, ఆర్థికం, రక్షణ, విదేశాంగ వ్యవహారాలు వంటి పలు ముఖ్యమైన కమిటీలలో వారికి స్థానం కల్పించారు. ఇది రెండు తెలుగు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని కేంద్ర స్థాయిలో గణనీయంగా పెంచుతూ, వారి పాత్రను బలోపేతం చేస్తుంది.