Cyber Crime Hyderabad: మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం

మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.2.58 కోట్లు దోచుకున్నారు. దీంతో, బాధితురాలు తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber Crime Hyderabad: మాజీ ఐపీఎస్ భార్యను మోసగించిన సైబర్ కేటుగాళ్లు.. రూ.2.58 కోట్ల మోసం
మాజీ ఐపీఎస్ భార్యకు టోకరా వేసిన సైబర్ నేరగాళ్లు ఏకంగా రూ.2.58 కోట్లు దోచుకున్నారు. దీంతో, బాధితురాలు తాజాగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.