పేదలకు అండగా, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేం ద్రంలో జాయ్అలుక్కాస్ సౌజన్యంతో నిర్మించిన సత్యసాయి చిల్డ్రన పార్క్ను మాజీ మంత్రి శనివారం పరిశీలించారు.
పేదలకు అండగా, వారి సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తు న్నారని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి పేర్కొన్నారు. జిల్లాకేం ద్రంలో జాయ్అలుక్కాస్ సౌజన్యంతో నిర్మించిన సత్యసాయి చిల్డ్రన పార్క్ను మాజీ మంత్రి శనివారం పరిశీలించారు.