Hyderabad: మెరిసేదంతా బంగారం కాదు బ్రో.. బయట తినే ముందు కచ్చితంగా ఇది తెలుసుకోండి
Hyderabad: మెరిసేదంతా బంగారం కాదు బ్రో.. బయట తినే ముందు కచ్చితంగా ఇది తెలుసుకోండి
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ కల్తీ రాయుళ్లు పెరిగిపోతున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా నగరంలోని మంగళ్హాట్, మల్లెపల్లి, చార్మీనార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోని పలు అవుట్లెట్లపై దాడి చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ మొత్తంలో గడువు ముగిసిన ఉత్పత్తులతో పాటు కృతిమ కలర్స్ కలిపిన కల్తీ ఆహారాలను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ కల్తీ రాయుళ్లు పెరిగిపోతున్నారు. కాసులకు కక్కుర్తి పడి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. తాజాగా నగరంలోని మంగళ్హాట్, మల్లెపల్లి, చార్మీనార్, చాంద్రాయణగుట్ట ప్రాంతాల్లోని పలు అవుట్లెట్లపై దాడి చేసి ఫుడ్ సేఫ్టీ అధికారులు భారీ మొత్తంలో గడువు ముగిసిన ఉత్పత్తులతో పాటు కృతిమ కలర్స్ కలిపిన కల్తీ ఆహారాలను స్వాధీనం చేసుకున్నారు.