Hyderabad: ఒకటికాదు..రెండుకాదు.. రూ.54.67 లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..

బ్రాండెడ్‌ వస్తువులకు రేటింగ్‌ ఇస్తే కమిషన్‌ ఇస్తామంటూ ఓ ఐటీ ఉద్యోగికి రూ. 54.67 లక్షలకు టోకరా వేశారు సైబర్‌ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రాజు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.

Hyderabad: ఒకటికాదు..రెండుకాదు.. రూ.54.67 లక్షలు గోవిందా.. ఏం జరిగిందంటే..
బ్రాండెడ్‌ వస్తువులకు రేటింగ్‌ ఇస్తే కమిషన్‌ ఇస్తామంటూ ఓ ఐటీ ఉద్యోగికి రూ. 54.67 లక్షలకు టోకరా వేశారు సైబర్‌ నేరగాళ్లు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‏స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటన వివరాలు సీఐ రాజు కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.