Hyderabad: మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
Hyderabad: మిస్టరీ మరణంగా మారిన మిస్సింగ్ కేసు.. అసలు ఆ కర్రాడికి ఏమైంది
హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన పాతబస్తీకి చెందిన అవేస్ ఖాన్ అనే యువకుడి మృతదేహం.. తాజాగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది.దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ పాతబస్తీలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయిన పాతబస్తీకి చెందిన అవేస్ ఖాన్ అనే యువకుడి మృతదేహం.. తాజాగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో లభ్యమైంది.దీంతో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం హాస్పిటల్కు తరలించి ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.