ఆపరేషన్ సిందూర్పై ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గూస్బమ్స్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని అన్నారు. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని, శత్రువుల స్థావరాలపై కచ్చితత్వంతో దాడి చేశామని ఆయన చెప్పారు.
ఆపరేషన్ సిందూర్పై ఐఏఎఫ్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ గూస్బమ్స్ కామెంట్లు చేశారు. ఆపరేషన్ సిందూర్తో పాకిస్తాన్ను మోకాళ్లపై కూర్చోబెట్టామని అన్నారు. ఐఏఎఫ్ సత్తా ఎలాంటిదో ప్రపంచం చూసిందని, శత్రువుల స్థావరాలపై కచ్చితత్వంతో దాడి చేశామని ఆయన చెప్పారు.