Karimnagar: డీఈవో కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు గురువారం యత్నించారు.

Karimnagar:   డీఈవో కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం
కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లోని సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఏబీవీపీ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయాన్ని ముట్టడించేందుకు గురువారం యత్నించారు.