Karnataka: మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి

కొత్త సంవత్సరం వేడుకల్లో తాగిన మత్తులో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.

Karnataka: మితిమీరి మద్యం తాగినవాళ్లను ఇంటిదగ్గర డ్రాప్ చేస్తాం.. కర్ణాటక హోం మంత్రి
కొత్త సంవత్సరం వేడుకల్లో తాగిన మత్తులో ఉన్నవారు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా 15 ప్రాంతాలను ఎంపిక చేసినట్టు కర్ణాటక హోం మంత్రి జి పరమేశ్వర తెలిపారు.