Uttarakhand Train Accident: ఉత్తరాఖండ్లో ఢీకొన్న రెండు లోకో రైళ్లు.. 70 మందికి..
Uttarakhand Train Accident: ఉత్తరాఖండ్లో ఢీకొన్న రెండు లోకో రైళ్లు.. 70 మందికి..
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లాలో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. విష్ణుగఢ్- పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో రెండు లోకో రైళ్లు ఢీకొనగా.. ఈ ఘటనలో 70 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు.. వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.