Andhra Pradesh: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.50 లక్షల వరకు టోకరా!

ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం కొంతమంది ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగాలు, అధిక వడ్డీ ఆశలు చూపిస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు. అసలు నిజం తెలిసి బాధితులు లబోదిబో అంటున్నారు.

Andhra Pradesh: ఉద్యోగాలు ఇప్పిస్తామని రూ.50 లక్షల వరకు టోకరా!
ఈ మధ్య కాలంలో ఈజీ మనీ కోసం కొంతమంది ఎదుటి వాళ్లకు మాయమాటలు చెప్పి బురిడీ కొట్టిస్తున్నారు. ఉద్యోగాలు, అధిక వడ్డీ ఆశలు చూపిస్తూ దారుణంగా మోసాలకు పాల్పపడుతున్నారు. అసలు నిజం తెలిసి బాధితులు లబోదిబో అంటున్నారు.