kumaram bheem asifabad-ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి

ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని సిద్దేశ్వర్‌ సంస్థాన్‌ చైర్మన్‌ ఇంగ్లే కేశవ్‌రావ్‌ అన్నారు. మండలంలోని పట్నాపూర్‌లో గురువారం పరమ హంస సద్గురు పులాజీబాబ సమాధి మహోత్సం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పులాజీబాబ ధ్యాన మార్గంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంతో మార్పు వస్తుందని అన్నారు. అనేక మంది మాంసం, మద్య పానానికి దూరం అయ్యారని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.

kumaram bheem asifabad-ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి
ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలని సిద్దేశ్వర్‌ సంస్థాన్‌ చైర్మన్‌ ఇంగ్లే కేశవ్‌రావ్‌ అన్నారు. మండలంలోని పట్నాపూర్‌లో గురువారం పరమ హంస సద్గురు పులాజీబాబ సమాధి మహోత్సం కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పులాజీబాబ ధ్యాన మార్గంతో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎంతో మార్పు వస్తుందని అన్నారు. అనేక మంది మాంసం, మద్య పానానికి దూరం అయ్యారని అన్నారు. ప్రతి ఒక్కరూ ధ్యాన సాధన చేయాలని దీంతో మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు.