కెరమెరి మండలం సూర్థపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. పోడు రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట పోడు రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వర్షానికి కూడ లెక్క చేయకుండా ఎమ్మెల్యే పోడు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్లోకి వెళ్లెందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక త నెలకొంది.
కెరమెరి మండలం సూర్థపూర్ గ్రామానికి చెందిన పోడు రైతులు కలెక్టరేట్ ఎదుట మంగళవారం ధర్నా చేపట్టారు. పోడు రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కలెక్టరేట్ ఎదుట పోడు రైతులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వర్షానికి కూడ లెక్క చేయకుండా ఎమ్మెల్యే పోడు రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం కలెక్టరేట్లోకి వెళ్లెందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక త నెలకొంది.