రైతులు జీలుగ సాదు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడంతో భూసారం కోల్పోతుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. నేల, వాయు, కాలుష్యం పెరుగుతున్నాయని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులను అందిస్తోంది. వీ
రైతులు జీలుగ సాదు చేస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. రైతులు మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడడంతో భూసారం కోల్పోతుంది. దీంతో పంట దిగుబడులు తగ్గుతున్నాయి. నేల, వాయు, కాలుష్యం పెరుగుతున్నాయని అంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం రాయితీపై పచ్చిరొట్ట ఎరువులను అందిస్తోంది. వీ