బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి
బాలికలు చట్టాలపై అవగాహన పెంచుకోవాలని న్యాయాధికారులు ప్రీతి, బానోతు రాజేశ్వర్ సూచించారు. మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో శనివారం న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో చట్టాలపై అవగాహన కల్పించారు.