పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరగడంలో బాధ్యత వహించిన అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అభినందనలు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలను జిల్లా అదనపు ఎన్నికల అదికారి, డీపీవో భిక్షపతి గౌడ్, కార్యాలయ సిబ్బందిని శాలువాతో గురువారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.
పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరగడంలో బాధ్యత వహించిన అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అభినందనలు తెలిపారు. జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ దోత్రే, ఎన్నికల సాధారణ పరిశీలకులు శ్రీనివాస్, జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధశుక్లాలను జిల్లా అదనపు ఎన్నికల అదికారి, డీపీవో భిక్షపతి గౌడ్, కార్యాలయ సిబ్బందిని శాలువాతో గురువారం సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.