విద్యర్థులకు అందించే భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు. కెరమెరి మండలం పెద్దపట్నాపూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టిక, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. అ
విద్యర్థులకు అందించే భోజనంలో మెనూ తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ హరిత అన్నారు. కెరమెరి మండలం పెద్దపట్నాపూర్ గిరిజన సంక్షేమ ప్రాథమిక పాఠశాలను గురువారం కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు పట్టిక, వంట గది, తరగతి గదులను పరిశీలించారు. అ