kumaram bheem asifabad- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
kumaram bheem asifabad- రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉపకార వేతనం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో స్కాలర్ షిప్ పోర్టల్లో విద్యార్థుల వివరాల నమోదుపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
జిల్లాలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థులు ఉపకార వేతనం కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి, ఆర్డీవో లోకేశ్వర్రావులతో కలిసి ఎంఈవో, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో స్కాలర్ షిప్ పోర్టల్లో విద్యార్థుల వివరాల నమోదుపై శుక్రవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.