ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అపమత్తంగా ఉండాలని ఎస్పీ నితికాపంత్ అన్నారు. కాగజ్నగర్లోని 30 వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ నితికాపంత్ పర్యవేక్షించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సీ తెలిపారు
ఎన్నికల విధుల్లో ఉన్న పోలీసులు అపమత్తంగా ఉండాలని ఎస్పీ నితికాపంత్ అన్నారు. కాగజ్నగర్లోని 30 వార్డుల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం ఎస్పీ నితికాపంత్ పర్యవేక్షించారు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్సీ తెలిపారు