kumaram bheem asifabad- విరగపూసిన మామిడి

ఈ ఏడాది జిల్లాలో మామిడి పూత విరగ పూసింది. గడిచిన నాలుగేళ్లలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది దాదా పు 25 రోజుల ముందే మామిడి తోటల్లో పూత విరగ బూసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం వల్లే పూత వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల్లో పంట దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఈ ప్రభావం కాపుపై పడుతుంది. తెగుళ్లపై అవగాహన పెంచుకుని వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పండు తాయి.

kumaram bheem asifabad- విరగపూసిన మామిడి
ఈ ఏడాది జిల్లాలో మామిడి పూత విరగ పూసింది. గడిచిన నాలుగేళ్లలో ఎన్నడు లేని విధంగా ఈ ఏడాది దాదా పు 25 రోజుల ముందే మామిడి తోటల్లో పూత విరగ బూసింది. రాత్రి వేళ ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల కంటే తక్కువగా ఉండడం వల్లే పూత వచ్చిందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. రైతుల్లో పంట దిగుబడిపై ఆశలు చిగురిస్తున్నాయి. పూతను రక్షించుకుంటేనే ఆశించిన దిగుబడి వస్తుంది. ఇప్పుడు అజాగ్రత్తగా ఉంటే ఈ ప్రభావం కాపుపై పడుతుంది. తెగుళ్లపై అవగాహన పెంచుకుని వాటిని గుర్తించి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే లాభాలు పండు తాయి.