ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి విలువ పతనం

రూపాయి విలువ పతనం మీద ఆర్బీఐగానీ అధికార, ప్రతిపక్షాలు గానీ మాట్లాడడం లేదని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు ఆచార్య నరసింహారెడ్డి విమర్శించారు.

ప్రభుత్వ విధానాల వల్లే రూపాయి విలువ పతనం
రూపాయి విలువ పతనం మీద ఆర్బీఐగానీ అధికార, ప్రతిపక్షాలు గానీ మాట్లాడడం లేదని ప్రముఖ ఆర్థిక విశ్లేషకుడు ఆచార్య నరసింహారెడ్డి విమర్శించారు.