సూడాన్లోని ఉత్తర కొర్డోఫాన్ ప్రావిన్స్లోని రహద్ సమీపంలో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అనే పారామిలిటరీ గ్రూప్ శనివారం చేసిన డ్రోన్ అటాక్లో 24 మంది మృతిచెందారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు కాగా.. వీరిలో ఇద్దరు నవజాత శిశువులు.
సూడాన్లోని ఉత్తర కొర్డోఫాన్ ప్రావిన్స్లోని రహద్ సమీపంలో రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్ఎస్ఎఫ్) అనే పారామిలిటరీ గ్రూప్ శనివారం చేసిన డ్రోన్ అటాక్లో 24 మంది మృతిచెందారు. మరణించిన వారిలో ఎనిమిది మంది చిన్నారులు కాగా.. వీరిలో ఇద్దరు నవజాత శిశువులు.