ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు
ఎన్నికల విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండల కేంద్రంలో ని ఎస్ఎం ఫంక్షన్హాలులో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీవో, ఏపీ వోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించా ల న్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుం డా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.
ఎన్నికల విధుల్లో నిర్ల క్ష్యం వహిస్తే చర్యలు తప్పవని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కు మార్ దీపక్ అన్నారు. ఆదివారం బెల్లంపల్లి మండల కేంద్రంలో ని ఎస్ఎం ఫంక్షన్హాలులో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పీవో, ఏపీ వోలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించా ల న్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 మంది ఓటర్లకు మించకుం డా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేశామన్నారు.