kumaram bheem asifabad-గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
kumaram bheem asifabad-గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ అన్నారు. జైనూర్ మండల పరిధిలో గల మార్లవాయిలో ఆదివారం నిర్వహించిన మానవ పరిణామ శాస్తవేత్త హైమన్ డార్ఫ్ దంపతులు వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని ఆదిలాబాద్ ఎంపీ జి నగేష్ అన్నారు. జైనూర్ మండల పరిధిలో గల మార్లవాయిలో ఆదివారం నిర్వహించిన మానవ పరిణామ శాస్తవేత్త హైమన్ డార్ఫ్ దంపతులు వర్ధంతి కార్యక్రమంలో ఎంపీ మాట్లాడారు.