రామతీర్థం రామస్వామివారి దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాధవి కోరా రు.ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర దేవదా య ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనా రాయణరెడ్డికి కలిశారు. ఆలయ సమగ్ర అభి వృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదు పాయాల కల్పనపై చర్చించారు.
రామతీర్థం రామస్వామివారి దేవస్థానం అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకంనాగమాధవి కోరా రు.ఈ మేరకు అమరావతిలో రాష్ట్ర దేవదా య ధర్మాదాయశాఖ మంత్రి ఆనం రామనా రాయణరెడ్డికి కలిశారు. ఆలయ సమగ్ర అభి వృద్ధి, భక్తులకు అవసరమైన మౌలిక సదు పాయాల కల్పనపై చర్చించారు.