ఇరాన్ సంక్షోభం: పోర్టుల్లోనే చిక్కుకుపోయిన రూ. 2 వేల కోట్ల బాస్మతి బియ్యం

ఇరాన్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం , కరెన్సీ పతనం కారణంగా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.

ఇరాన్ సంక్షోభం: పోర్టుల్లోనే చిక్కుకుపోయిన రూ. 2 వేల కోట్ల బాస్మతి బియ్యం
ఇరాన్‌లో నెలకొన్న తీవ్ర ఆర్థిక సంక్షోభం , కరెన్సీ పతనం కారణంగా ప్రభుత్వంపై ప్రజలు తిరగబడుతున్నారు. ఈ క్రమంలో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.