90% పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా

మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.

90% పైగా మున్సిపాలిటీలు గెలుస్తాం.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా
మున్సిపల్ ఎన్నికల్లో 90 శాతం కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు.