జాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తాం : డాక్టర్ రవీందర్ నాయక్

మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్​రవీందర్​నాయక్​తెలిపారు. శనివారం మేడారంలో ములుగు డీఎంహెచ్ఓ గోపాల్​రావు, హన్మకొండ డీఎంహెచ్​వో అప్పయ్యతో కలిసి పర్యటించారు.

జాతరకు వచ్చే భక్తులకు  మెరుగైన వైద్యసేవలందిస్తాం : డాక్టర్ రవీందర్ నాయక్
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు మెరుగైన వైద్యసేవలందిస్తామని స్టేట్ హెల్త్ డైరెక్టర్ డాక్టర్​రవీందర్​నాయక్​తెలిపారు. శనివారం మేడారంలో ములుగు డీఎంహెచ్ఓ గోపాల్​రావు, హన్మకొండ డీఎంహెచ్​వో అప్పయ్యతో కలిసి పర్యటించారు.