గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరి ష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ గంగాధర్ అన్నారు. మంగళవారం ముత్తారం, బొంపల్లి గ్రామాల్లో ప్రజాబాట నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహిం చారు.
గ్రామాల్లో విద్యుత్ సమస్యలు పరి ష్కరించేందుకు ప్రజాబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్ఈ గంగాధర్ అన్నారు. మంగళవారం ముత్తారం, బొంపల్లి గ్రామాల్లో ప్రజాబాట నిర్వహించారు. అనంతరం గ్రామ పంచాయతీల వద్ద గ్రామ సభలు నిర్వహిం చారు.