వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన బోయినపల్లి సంపత్రావు ఇటీవల మృతిచెందగా, ఆదివారం దశదినకర్మను నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై సంపత్రావు ఫొటోకు నివాళులర్పించారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం ఏనుగల్లుకు చెందిన బోయినపల్లి సంపత్రావు ఇటీవల మృతిచెందగా, ఆదివారం దశదినకర్మను నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ హాజరై సంపత్రావు ఫొటోకు నివాళులర్పించారు.