అరకులోయలో పార్లమెంటరీ కమిటీ పర్యటన

పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఫర్‌ కామర్స్‌ సభ్యులు సోమవారం అరకులోయలో పర్యటించారు. కమిటీ చైర్‌పర్సన్‌ డోలా సేమ్‌ ఆధ్వర్యంలో మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్‌ను సందర్శించారు.

అరకులోయలో పార్లమెంటరీ కమిటీ పర్యటన
పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ ఫర్‌ కామర్స్‌ సభ్యులు సోమవారం అరకులోయలో పర్యటించారు. కమిటీ చైర్‌పర్సన్‌ డోలా సేమ్‌ ఆధ్వర్యంలో మాజీ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌తో పాటు మరో ముగ్గురు సభ్యులు గిరిజన మ్యూజియం, కాఫీ హౌస్‌ను సందర్శించారు.