పదో తరగతి విద్యార్థులపై పర్యవేక్షణ

పదో తరగతిలో విద్యార్థులు శత శాతం ఫలితాలే లక్ష్యంగా దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు చర్యలు చేపట్టారు. ప్రతి విద్యార్థిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.

పదో తరగతి విద్యార్థులపై పర్యవేక్షణ
పదో తరగతిలో విద్యార్థులు శత శాతం ఫలితాలే లక్ష్యంగా దండుగోపాలపురం జడ్పీ ఉన్నత పాఠశాల ఉపాధ్యా యులు చర్యలు చేపట్టారు. ప్రతి విద్యార్థిని పూర్తిస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.