గొలుగొండ, నర్సీపట్నం మండలాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, ఒక ఎంఆర్పీకి జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు చార్జిమెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్చార్జి ఎంఈవో ఓ.సత్యనారాయణ గురువారం వెల్లడించారు.
గొలుగొండ, నర్సీపట్నం మండలాల్లో విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన ఎనిమిది మంది ఉపాధ్యాయులకు, ఒక ఎంఆర్పీకి జిల్లా విద్యా శాఖాధికారి గిడ్డి అప్పారావు నాయుడు చార్జిమెమోలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఇన్చార్జి ఎంఈవో ఓ.సత్యనారాయణ గురువారం వెల్లడించారు.