సంక్రాంతి రద్దీ పేరుతో ట్రావెల్స్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. వెంటనే ఇలా చేయండి, ఈ నంబర్ తీసుకోండి

AP Govt Warns Private Travels On Sankranti Charges: సంక్రాంతి రద్దీని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. యాప్‌ల ద్వారా టికెట్ ధరలను పర్యవేక్షిస్తామని, అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని రవాణాశాఖ అధికారులు తెలిపారు.

సంక్రాంతి రద్దీ పేరుతో ట్రావెల్స్ బస్సుల్లో ఛార్జీలు పెంచారా.. వెంటనే ఇలా చేయండి, ఈ నంబర్ తీసుకోండి
AP Govt Warns Private Travels On Sankranti Charges: సంక్రాంతి రద్దీని అడ్డం పెట్టుకుని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని రవాణాశాఖ కమిషనర్ మనీష్ కుమార్ సిన్హా హెచ్చరించారు. ఆర్టీసీ ఛార్జీల కంటే 50% మించి వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. యాప్‌ల ద్వారా టికెట్ ధరలను పర్యవేక్షిస్తామని, అధిక ధరలు వసూలు చేస్తే కేసులు నమోదు చేస్తామని రవాణాశాఖ అధికారులు తెలిపారు.