జనవరి 19న మేడారం ఆధునీకరణ పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు.

జనవరి 19న మేడారం ఆధునీకరణ పనులు ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనవరి 19న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పనులను ప్రారంభిస్తారని వెల్లడించారు.