తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్ - ఇక ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లు జారీ, ఎప్పట్నుంచంటే..?
శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక అప్డేట్ ఇచ్చింది. జనవరి 9వ తేదీ నుంచి ఆన్ లైన్ లో శ్రీవాణి దర్శన టికెట్లను జారీ చేయనుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.