ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం: ఎజెండాలో 38 అంశాలు.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.

ఏపీ కేబినెట్ భేటీ ప్రారంభం: ఎజెండాలో 38 అంశాలు.. కీలక నిర్ణయాలపై ఉత్కంఠ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోని సచివాలయంలో మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీకి మంత్రులు, సీనియర్ అధికారులు హాజరయ్యారు.