AP Govt : త్వరలోనే 'గరుడ' స్కీమ్ కు శ్రీకారం - ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు...!

ఏపీ సర్కార్ త్వరలోనే గరుడ పేరుతో మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. మృతి చెందిన పేద బ్రాహ్మణ కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కీమ్ వివరాలను బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.

AP Govt : త్వరలోనే 'గరుడ' స్కీమ్ కు శ్రీకారం - ఒక్కో కుటుంబానికి రూ. 10 వేలు...!
ఏపీ సర్కార్ త్వరలోనే గరుడ పేరుతో మరో కొత్త స్కీమ్ కు శ్రీకారం చుట్టనుంది. మృతి చెందిన పేద బ్రాహ్మణ కుటుంబాలకు రూ.10 వేల ఆర్థిక సాయం అందించనుంది. ఈ స్కీమ్ వివరాలను బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.