2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం: సీఎస్‌

రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి 2047 నాటికి బీమా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) పని చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ చెప్పారు.

2047 నాటికి అందరికీ బీమా సౌకర్యం: సీఎస్‌
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి 2047 నాటికి బీమా సౌకర్యాన్ని కల్పించే లక్ష్యంతో భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ(ఐఆర్‌డీఏఐ) పని చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ చెప్పారు.