2017 ఆగస్టు 14న పర్యావరణ అనుమతులు తెచ్చి, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది చంద్రబాబేనని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలు, కేంద్ర ప్రభుత్వ లేఖలపై చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.
2017 ఆగస్టు 14న పర్యావరణ అనుమతులు తెచ్చి, భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులను తొలగించింది చంద్రబాబేనని టీడీపీ సీనియర్ నేత పట్టాభిరామ్ చెప్పారు. దీనికి సంబంధించిన జీవోలు, కేంద్ర ప్రభుత్వ లేఖలపై చర్చకు వైసీపీ నేతలు సిద్ధమా? అని ఆయన సవాల్ విసిరారు.