మద్యం మత్తు ఎంత పని చేసిందయ్యా.. మొత్తం కుటుంబాన్ని చిదిమేసింది..!
మద్యం మత్తు ఎంత పని చేసిందయ్యా.. మొత్తం కుటుంబాన్ని చిదిమేసింది..!
మద్యం మహమ్మారి ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తాగి వచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భార్య హత్యచేసేలా పురిగొల్పింది. తల్లి పడుతున్న హింసలను చూసి తట్టుకోలేక తండ్రి హత్యలో కూతురు కూడా పాలుపంచుకోవడం అత్యంత విషాదకర సన్నివేశం. మార్కాపురం జిల్లా దంతరపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
మద్యం మహమ్మారి ఓ నిండు కుటుంబాన్ని ఛిద్రం చేసింది. తాగి వచ్చి చిత్రహింసలు పెడుతున్న భర్తను భార్య హత్యచేసేలా పురిగొల్పింది. తల్లి పడుతున్న హింసలను చూసి తట్టుకోలేక తండ్రి హత్యలో కూతురు కూడా పాలుపంచుకోవడం అత్యంత విషాదకర సన్నివేశం. మార్కాపురం జిల్లా దంతరపల్లెలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.