అమరావతిలో పవిత్ర హారతి ఇచ్చేందుకు టీటీడీ చర్యలు.. ఇందుకోసం ప్రత్యేక కమిటీ!

అమరావతిలో పవిత్ర హారతి ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక పంపించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.

అమరావతిలో పవిత్ర హారతి ఇచ్చేందుకు టీటీడీ చర్యలు.. ఇందుకోసం ప్రత్యేక కమిటీ!
అమరావతిలో పవిత్ర హారతి ఇచ్చేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు టీటీడీ అధికారుల కమిటీ పరిశీలించి నివేదిక పంపించాలని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశించారు.