Power Charges: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు బంపర్ న్యూస్.. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం.. ఎంతంటే..?

ఏపీ ప్రజలకు శుభవార్త. కరెంట్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నాయి. ట్రూ డౌన్ విధానం ద్వారా విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీంతో యూనిట్‌కు 13 పైసలు కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో..

Power Charges: సంక్రాంతి వేళ ఏపీ ప్రజలకు బంపర్ న్యూస్.. కరెంట్ ఛార్జీలు తగ్గిస్తూ నిర్ణయం.. ఎంతంటే..?
ఏపీ ప్రజలకు శుభవార్త. కరెంట్ ఛార్జీలు స్వల్పంగా తగ్గనున్నాయి. ట్రూ డౌన్ విధానం ద్వారా విద్యుత్ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. దీంతో యూనిట్‌కు 13 పైసలు కరెంట్ ఛార్జీలు తగ్గుతాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తాజాగా స్పష్టం చేశారు. దీంతో..