దగ్గుబాటి ఫ్యామిలీ ఐదో‘సారీ’ రాలే.. 23న తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు ఆదేశం
జూబ్లీహిల్స్లోని దక్కన్ కిచెన్ కూల్చివేత కేసులో దగ్గుబాటి కుటుంబం మరోసారి కోర్టులో హాజరుకాలేదు. తన హోటల్ను అక్రమంగా కూల్చివేశారని హోటల్ యజమాని నందు కుమార్ కేసు పెట్టిన విషయం తెలిసిందే.