Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?

ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ రాకెట్‌ను అధికారులు బట్టబయలు చేశారు. ఈ వ్యవహారంలో ఏకంగా 35 మంది ఇన్-సర్వీస్ అభ్యర్థులపై వేటు వేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వర్సిటీ వీసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Telangana: అగ్రికల్చర్ వర్సిటీలో పేపర్ లీక్ కలకలం.. 35 మంది అభ్యర్థులపై వేటు.. ఎలా బయటపడిందంటే..?
ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్‌ యూనివర్సిటీలో కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీ రాకెట్‌ను అధికారులు బట్టబయలు చేశారు. ఈ వ్యవహారంలో ఏకంగా 35 మంది ఇన్-సర్వీస్ అభ్యర్థులపై వేటు వేయడంతో పాటు అక్రమాలకు సహకరించిన నలుగురు సిబ్బందిని సస్పెండ్ చేస్తూ వర్సిటీ వీసీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ స్కామ్ ఎలా బయటపడింది..? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..