kumaram bheem asifabad- దేవి శోభాయాత్రలో రభస

జిల్లా కేంద్రంలో దేవి నవరాత్రులు పూర్తి చేసుకుని శుక్రవారం రాత్రి నిర్వహించిన శోభాయాత్రలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకేంద్రంలో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన నవరాత్రులు ముగ్గింపు ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమ శోభాయాత్ర ప్రారంభమైంది. కాగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు శోభాయాత్ర నిర్వహిస్తున్న వారి వద్దకు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పలువురు శోభాయాత్ర నిర్వాహకులు పోలీసులను అనుమతి ఇవ్వాలని పండగ సమయంలో మాత్రమే శోభాయాత్ర నిర్వహిస్తామని కోరారు.

kumaram bheem asifabad- దేవి శోభాయాత్రలో రభస
జిల్లా కేంద్రంలో దేవి నవరాత్రులు పూర్తి చేసుకుని శుక్రవారం రాత్రి నిర్వహించిన శోభాయాత్రలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాకేంద్రంలో తొమ్మిది రోజుల పాటు కొనసాగిన నవరాత్రులు ముగ్గింపు ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమ శోభాయాత్ర ప్రారంభమైంది. కాగా డీజేలకు అనుమతి లేదని పోలీసులు శోభాయాత్ర నిర్వహిస్తున్న వారి వద్దకు వెళ్లి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పలువురు శోభాయాత్ర నిర్వాహకులు పోలీసులను అనుమతి ఇవ్వాలని పండగ సమయంలో మాత్రమే శోభాయాత్ర నిర్వహిస్తామని కోరారు.